ఢిల్లీ(DELHI)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20(G20) సమావేశాలు ముగిశాయి. జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ ప్రెసిడెంట్(BRAZIL PRESIDENT) లూలా డిసిల్వాకు అప్పగించారు ప్రధాని మోదీ(NARENDRA MODI).
russia
-
-
ఇండియా(INDIA) పేరును భారత్(BHARATH) గా కేంద్ర మారుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనకు బలం చేకూరుస్తూ జీ20(G20) సమావేశానికి హాజరయ్యే దేశాధినేతలను విందుకు ఆహ్వానించే నోట్ లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా ప్రచురించడం
-
అంతర్జాతీయం
G-20summit: ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్ కాల్.. ఎందుకో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత్ ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు ఫోన్ కాల్ చేసారు. అయితే భారత్లో జరుగనున్న జీ20 సమ్మిట్కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు.
-
సెప్టెంబర్లో భారత్లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు.
-
బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది.
-
అంతర్జాతీయం
Ukraine: రష్యా ఆధీనంలోని క్రిమియాలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం
by స్వేచ్ఛby స్వేచ్ఛరష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. చిన్న దేశం ఏమి చేస్తుందిలే అనుకున్న రష్యాకు ఉక్రెయిన్ ధీటుగానే సమాధానం ఇస్తోంది.
-
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్- రష్యా మద్య యుద్ధం దెబ్బకు ఇరు దేశాల్లో చాలా కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి.
-
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వేదికగా ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనున్న “బ్రిక్స్” కూటమి 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు.
-
ఇప్పటివరకు ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపేందుకు ప్రయత్నించిన రష్యా విఫలమైంది. భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 కంటే చాలా
-
రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్లోని గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు.