ప్రధాని(PRIME MINISTER) నరేంద్ర మోదీ(NARENDRA MODI) అధ్యక్షతన న్యూఢిల్లీ(NEW DELHI)లో జరిగిన జీ20(G20) సదస్సుకు హాజరైన అతిథులకు భారతీయ సంస్కృతి(INDIAN TRADITION), సంప్రదాయాల ప్రకారం అద్భుతమైన హస్తకళలను బహుమతులుగా అందజేశారు.
g20
-
-
జాతీయం
G20 Summit is Successfully Completed: ముగిసిన జీ20 సమ్మిట్ సన్నివేశాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఢిల్లీ(DELHI)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20(G20) సమావేశాలు ముగిశాయి. జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ ప్రెసిడెంట్(BRAZIL PRESIDENT) లూలా డిసిల్వాకు అప్పగించారు ప్రధాని మోదీ(NARENDRA MODI).
-
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. మన దేశం పేరును ‘ఇండియా'(INDIA) నుంచి ‘భారత్'(BHARATH)గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది.
-
వచ్చేనెలలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అతిధులు, ప్రతినిధుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
-
దేశ రాజధాని ఢిల్లీ జీ-20 సమిట్ కోసం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9-10 తేదీలలో జరగాల్సి ఉండగా.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి.
-
సెప్టెంబర్లో భారత్లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు.
-
దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగనున్నందున అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.